నమస్తే శేరిలింగంపల్లి : మాజీ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్మన్ సునీత రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-16-at-3.37.47-PM.jpeg)
ఈ శుభసందర్భంగా అంతకుముందు వారిని శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-16-at-3.37.47-PM-1.jpeg)