ఎన్టీఆర్ కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మాదాపూర్ డివిజన్ సుభాష్ చంద్ర బోస్ నగర్ లో ఎన్టీఆర్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎన్టీఆర్ విగ్రహానికి ఆరెపల్లి సాంబశివ గౌడ్ (అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు) ఆధ్వర్యంలో ఘనమైన నివాళులర్పించారు.

ఆరెపల్లి సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమంలో సుభాష్ కాలనీ, డివిజన్ నాయకులు, బి ఎస్ ఎన్ కిషోర్ యాదవ్, సయ్యద్ సిరాజుద్దీన్, అభిమానులు మోసిన్, ఇస్మాయిల్, శ్రీను, సయ్యద్ బాయ్, డాక్టర్ రాజు, సతీష్, మేష్, నయీమ్, శేఖర్, అమీర్ భాయ్. రాము. విష్ణు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here