చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో.. మొవ్వ సత్యానారాయణ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి:  నారా చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో  మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎంఎల్ఏ మొవ్వా సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వీరాంజనేయ స్వామి ఆలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎంఎల్ఏ మొవ్వా సత్యనారాయణ ప్రత్యేక పూజలు

ఈ సందర్బంగా మొవ్వా సత్యనారాయణ  మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా.. న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, చివరకు నిజమే గెలిచిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున  బిఆర్ఎస్ నాయకులు, కమ్మ సంగం సభ్యులు, మహిళలు, నందమూరి తారక రామారావు  అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here