నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని ఆయన నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-4.00.27-PM.jpeg)
అనంతరం మంత్రికి పూల బొకే అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల ఏకాంత్ గౌడ్, దొంతి కార్తీక్ గౌడ్, ఫయాజ్, అల్వల్ రమేష్, పల్నాటి అశోక్, మహేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-4.00.26-PM.jpeg)