తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని కలిసిన జగదీశ్వర్ గౌడ్ 

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వీ.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి దామోదర రాజనర్సింహకి పూల బొకే అందిస్తున్న శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందేవిధంగా ప్రభుత్వ దవాఖానల అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని, మున్ముందు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here