లయన్స్ క్లబ్ ఆఫ్ మంజీర ఆద్వర్యంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ

 

వృద్ధాశ్రమం నిర్వాహకుడికి విరాళాన్ని అందజేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ మంజీరా ప్రతినిధులు వీర్ కుమార్ గౌడ్, రాచమల్ల సతీష్ గౌడ్, బాలకృష్ణ

చందానగర్ ( నమస్తే శేరిలింగంపల్లి): లయన్స్ క్లబ్ మాజీ రీజియన్ చైర్మన్, ఈనాడు బ్యాంక్ చైర్మన్ దివంగత మేక నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మంజీరా ఆధ్వర్యంలో దీప్తి శ్రీ నగర్ శ్రీ సుశీల్ వృద్ధాశ్రమంలో గురువారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు పి.వీర్ కుమార్ గౌడ్, కోశాధికారి ఏవి బాలకృష్ణ, ప్రతినిధులు రాచమల్ల సతీష్ గౌడ్, తిరుమల రావులు అందుకు సంబంధించిన మొత్తాన్ని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ విస్తరణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో మేక నాగేశ్వరరావు పాత్రను వారు స్మరించుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here