లక్ష్మీ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ నివాసి రామప్రభు తండ్రి అట్టేపల్లి లక్ష్మీ నారాయణ స్వర్గస్థులు కాగా… వారి స్వగృహానికి వెళ్లి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలి పారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, చంద్రిక ప్రసాద్ గౌడ్, కల్పన పాల్గొన్నారు.

లక్ష్మీ నారాయణ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here