గణనాథులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని గంగారాం విలేజ్, నడిగడ్డ తండా తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సందర్శించారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మియపూర్, ఎస్ఆర్ ఎస్టేట్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వినాయకులను దర్శించుకుని పూజలు చేశారు.

గణనాథుని పూజల్లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here