ఈటల ను కలిసిన ఏకాంత్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ లో గెలుపొందిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, జిల్లా మహిళా సెక్రెటరీ విద్యా కల్పన గౌడ్, డివిజన్ బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈటల రాజేందర్ ను కలిసిన ఉప్పల ఏకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here