భరతనాట్యంతో అలరించిన కిలారి శిష్య బృందం

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కిలారి తేజస్విని శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. నటేశ కౌతం, స్వాగతం కృష్ణ, అలరిపు, భోశంభో, తరంగం, శ్రీ రామ చంద్ర కృపాలు భజమాన, తిల్లాన అంశాలపై కళాకారులు హర్షిని, బృంద, రాధిక, చవి, పునీత తదితరులు ప్రదర్శించి అందరిని అలరింపజేశారు.

శిల్పారామంలో భరత నాట్య ప్రదర్శన ఇస్తున్న కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here