శిల్పారామంలో అలరించిన‌ శ్రీ లక్ష్మీ శిష్యబృందం‌ నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామం డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా యంపీ థియేటర్ లో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన‌ అందరిని ఆకట్టుకుంది. శ్రీ గురు నృత్యాలయం గురువు నల్లమోలు శ్రీలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశా అవందనా, జతిస్వరం, తారంగం, శబ్దం, దరువు, అన్నమాచార్య కీర్తనలు, శివాష్టకం, తిల్లాన అంశాలను ప్రదర్శించారు. కళాకారులు అష్మిత, దీపశిక,‌ హన్సిక, జష్మిత, హరిణి, హవ్య, మధులిక, మేధా, పూజ, వైష్ణవి, విశిష్ట, యజ్ఞ తదితరులు నృత్యప్రదర్శన చేసి ఆహుతులను అలరింపజేశారు.

నృత్య ప్రదర్శనలతో అలరింపజేసిన కళాకారులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here