జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొండాపూర్ మసీద్ బండా చౌరస్తాలో మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here