అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం‌ కృషి: కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియా నగర్ -1 లో‌ హరితరం కార్యక్రమంలో భాగంగా కాలనీ సభ్యులతో కలిసి మంగళవారం హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ మొక్కలను నాటారు. మొక్కలను నాటి వాటిని సంరంక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‌అనంతరం బక్రీద్ పండుగ సందర్భంగా హుడా కాలనీ లోని ఈద్గా వద్ద పారిశుధ్య పనులను పరిశీలించారు.‌ కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ పండుగలను సుఖసంతోషాలతో జరుపుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పూజితజగదీశ్వర్ గౌడ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో శాంతయ్య, మల్లికార్జున్, ఉమామహేశ్వర రావు, రవి, ఉమేష్, శ్రీనివాస్, రవి, సత్యనారాయణ, జనార్ధన్, సురేష్, రాంబాబు, శర్మ, రాజు, రాంచందర్, సయ్యద్ మోసినుద్దిన్, మొహమ్మద్,యూసఫ్, మొయినుద్దీన్,ఎం.ఏ బేగ్, ముకీద్, వర్క్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఎస్ఆర్ పి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

జనప్రియ ‌నగర్ లో మొక్కలు నాటుతున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here