కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌ను క‌లిసిన పాస్ట‌ర్లు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వామి, సోలమన్ రాజు, విజయ్ కుమార్, వందన్ కుమార్, ప్రశాంత్ కుమార్, బిషప్. ఫిలిప్, పాస్టర్ సుకుమార్, పాస్టర్ రాణి, పాస్టర్ జాన్ రాజు, పాస్టర్ విజయరాజు, పాస్టర్ శేఖర్, పాస్టర్ ఫిలిప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌తో పాస్ట‌ర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here