ఎంపీ రంజిత్ రెడ్డికి మిరియాల రాఘవరావు జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి:జనహృదయ నేత, స్నేహశీలి, పేద ప్రజల పక్షపాతి, ఆత్మీయులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. గడ్డం రంజిత్ రెడ్డి అని జాతీయ అధికార‌భాషా సలహా సంఘం సభ్యులు మిరియాల రాఘవరావు అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఎంపీ జన్మదినం సందర్భంగా శ్రీశైలంలో ప్రత్యేకంగా పూజలు చేయించి, శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదాన్ని, ఫోటో ప్రేమ్ ను బహుకరించారు. ఆయనతో పాటు యువజన నాయకులు మిరియాల ప్రీతమ్ ఉన్నారు.

ఫోటో మెమొంటోను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న మిరియాల రాఘవరావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here