నమస్తే శేరిలింగంపల్లి:చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. గడ్డం రంజిత్ రెడ్డికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/09/IMG-20210918-WA0025.jpg)