ఎంఏనగర్ పోచమ్మ ఆలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి,
సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఆషాడ మాసం బోనాల పర్వదిన సందర్భంగా సోమవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏనగర్ కాలనీ శ్రీపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు‌ ఘనంగా‌ జరిగాయి. స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాజు గౌడ్, దేవేందర్, మధు, రవి గౌడ్, విజయ్ కుమార్, శివ ముదిరాజ్, జంగం మల్లేష్, రాజు, అనిల్ కుమార్, అవినాష్, చిరంజీవి, శాంతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎంఏ‌ నగర్ లోని శ్రీ పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here