వార్తలుస్పాట్ న్యూస్ శేరిలింగంపల్లి జడ్సీగా హేమంత్ సహేదియో రావు బాధ్యతల స్వీకరణ By admin - April 30, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ జీహెచ్ఎంసీ కమిషనర్గా భోర్ఖడే హేమంత్ సహేదియో రావు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలువురు నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. Advertisement