సాయినాథున్ని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ డివిజన్ న్యూ కాలనీ సాయి బాబా దేవాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి కాపాడి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగులు, బిజెపి సీనియర్ నాయకులు మనోహర్, శ్రీశైలం కురుమ, రవి గౌడ్, వరప్రసాద్, మాణిక్ రావు, శ్రీధర్ రావు, లక్ష్మణ్, రామకృష్ణ, సిద్దు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మియాపూర్ న్యూ కాలనీలోని సాయినాథుని ఆలయంలో పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here