విద్యుత్ శాఖ అధికారులతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్‌ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ డీఈ గోపాల‌ కృష్ణ, ఏడీ శ్యామ్ ప్రసాద్, ఏఈలు సురేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here