చందానగర్ గణేశుని పూజలో ప్రభుత్వ విప్ గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ, వేముకుంట, జవహర్ కాలనీ, వేమన కాలనీ వికర్ సెక్షన్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయకుల మండపాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తో కలిసి సందర్శించారు. గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు , అక్బర్ ఖాన్, రవీందర్ రెడ్డి, పూర్ణచందర్ రావు, పోతుల రాజేందర్, హరీష్ , నాగరాజు, దాస్ , కార్తిక్ గౌడ్, రమణ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లోని గణేశుని మండపంలో ప్రభుత్వ విప్ గాంధీ పూజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here