గణేశుని పూజల్లో రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఏపీహెచ్ బీ కాలనీలో, తారానగర్ లలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాల్లో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, రాంచందర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణగౌడ్, రెడ్డి ప్రవీన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సింహా, ఆర్ కె వర్మ, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గణేశుని మండపంలో పూజలు నిర్వహిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here