అమ్మవార్లకు ప్రత్యేక పూజలు – కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతిక అని, అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆకాంక్షించారు. హాఫీజ్ పెట్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్ డివిజన్ పరిధిల్లోని అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన బోనాల పూజితజగదీశ్వర్ గౌడ్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గౌతమి నగర్ లో లలిత పోచమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here