ఈటల రాజేందర్ ను పరామర్శించిన బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి సీనియర్ నాయకులు, హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్ ను చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కమలాపూర్ లోని ఆయన స్వగృహంలో బొబ్బ నవత రెడ్డి, బిజెపి నాయకులు కలిసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here