కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసిన బికె ఎన్ క్లెవ్‌ నూతన కమిటీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బి, కె ఎన్ క్లేవ్ కాలనీ నూతన కమిటీ సభ్యులు సోమవారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిటీ నూతన అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, కాలనీ వాసులు కార్పొరేటర్ శ్రీకాంత్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సదానందం, లక్ష్మణ్, నజీర్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసిన బికె ఎన్ క్లెవ్ నూతన కమిటీ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here