ఆరంభ టౌన్ షిప్ లో ఘనంగా రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆరంబ్ టౌన్ షిప్ లో ఘనంగా జరిగాయి. ఆరంబ్ టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు రాగం‌ నాగేందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన జన్మదిన కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, నరసింహులు యాదవ్, మహిపాల్ యాదవ్, నరేంద్ర కుమార్, డాక్టర్ సురేష్ నాయక్, జనార్ధన్, బాల్ రాజ్, నయీముద్దీన్, సాయిరాం, రాంభూపాల్ రెడ్డి, నాగరాజు, అరుణ శ్రీ, మమత, విజయలక్ష్మి, సరిత, సుజాత, రెహానా బేగం, కోమల, ప్రతిమ, మౌలిక, కనకదుర్గ , సాహసే కిషన్ , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న ఆరంబ్ టౌన్ షిప్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here