ఎంఏ నగర్ లో ఎంపీ రంజిత్ రెడ్డి‌ జన్మదిన వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి:చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మియపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జన్మదిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం యాదవ్, అన్వర్ షరీఫ్, మోహన్ ముదిరాజ్, మహ్మద్ కాజా, గోపరాజు శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, చంద్రిక ప్రసాద్ గౌడ్, కలిదిండి రోజా, సుప్రజా, శివ ముదిరాజ్, రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, జంగం మల్లేష్, రవి గౌడ్, కృష్ణ రావు, జలీల్ మియా, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఏ నగర్ లో ఎంపీ‌ రంజిత్ రెడ్డి ‌జన్మదిన వేడుకలు‌ నిర్వహిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here