నమస్తే శేరిలింగంపల్లి : కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా గంగాపురం కిషన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కిషన్ రెడ్డిని కలిసి అభినందించారు.