రెండో రోజుకు హాత్ సే హాత్ జోడో

నమస్తే శేరిలింగంపల్లి: హాత్ సే హాత్ జోడో యాత్ర 2వ రోజుకి చేరుకుంది. శేరిలింగంపల్లి నియోజగవర్గం లో వివేకానంద నగర్ లో వెంకటేశ్వరా నగర్ లో ఉదయం 8:30 ని లకు డప్పుల దరువుల నడుమ జోరుగా ప్రారంభించి యాత్ర ని విజయవంతంగా సాగించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్ తోపాటు తదితర కార్యకర్తలు పాల్గొని యాత్రను జయప్రదం చేశారు.

హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలకు కరపత్రాలు అందజేస్తున్న జెరిపాటి జైపాల్
డప్పుల దరువుల నడుమ హాత్ సే హాత్ జోడో యాత్ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here