హఫీజ్ పెట్ , మాదాపూర్ డివిజన్ పరిధిలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని వార్డ్ కార్యాలయంలో అనేక కాలనీలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

హఫీజ్ పెట్ , మాదాపూర్ డివిజన్ పరిధిలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించిన కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్

కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here