నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్, సాయి నగర్ లో బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ గెలిపించాలని కోరుతూ బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231115-WA0007-1-scaled.jpg)
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని గడపగడపకు వెళ్లి బిజెపికి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటు అభ్యర్థించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231115-WA0005-scaled.jpg)