కమలం గుర్తుకు ఓటెయ్యండి

నమస్తే శేరిలింగంపల్లి:  హఫీజ్ పేట్ డివిజన్, సాయి నగర్ లో బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ గెలిపించాలని కోరుతూ బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

సాయి నగర్ లో యువతులకు పార్టీ కరపత్రాలు అందజేస్తున్న రవి కుమార్ యాదవ్

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని గడపగడపకు వెళ్లి బిజెపికి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటు అభ్యర్థించారు.

ప్రచారంలో భాగంగా కరపత్రాలు అందజేస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here