గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతినగర్ లో జరిగిన గ్యార్మీ షరీఫ్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దర్గాలో దట్టీలు, పూలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, మహేష్, ముస్లిం సోదరులు చోటు మియా, నయిమ్, ఇబ్రహీం, షారుక్, రహన, అమిద్ పాల్గొన్నారు.

దర్గాలో దట్టీలు, పూలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ముస్లిం సోదరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here