అఖండ మెజారిటీతో గెలుస్తాం: ప్రభుత్వ విప్ గాంధీ

  • గచ్చిబౌలిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాంధీ ప్రచారం
  • ఘన స్వాగతం పలికిన మహిళామణులు,  ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని  ప్రభుత్వ విప్ గాంధీ  తెెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాం గూడలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, జై హనుమాన్ దేవాలయంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి నానక్ రాంగూడ, లోథాబస్తీ, పుకట్ నగర్, ఎస్్సీ  బస్తీ, చాకలి బస్తీ కాలనీలలో ఇంటింటి ప్రచారం చేేశారు.

గచ్చిబౌలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ  మాట్లాడుతూ  శేరిలింగంపల్లి నియోజకవర్గం ను ఎంతో అభివృద్ధి చేశామని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని , సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం జోష్యం చెప్పారు.

సంక్షేమ పథకాల కరపత్రాలను పంపించే స్తున్న పార్టీ అభ్యర్థిగా గాంధీ

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ, అనిల్, విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి,వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, నరేష్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్, జ గదీశ్ , ఆకుల యాదగిరి, సీనియర్ నాయకులు, రమేష్ గౌడ్,నారాయణ, గోవింద్, అనిల్ సింగ్, శా మ్లెట్ శ్రీనివాస్, జగదీశ్, దేవరకొండ అనిల్, చంద్ర శేఖర్, పరమేష్ , సలావుద్దీన్, అజ్ మత్, జకీర్, తహర్, బురాన్, ఖాదర్ ఖాన్, మహేష్ యాదవ్, మక్ బూల్, రవీందర్, సుధాకర్, శామ్లెట్ శ్రీకాంత్, శామ్లెట్ యువరాజ్, శామ్లెట్ త్రినాథ్, శామ్లెట్, సాయి కుమార్, శామ్లెట్ సాయి కృష్ణ కే. వై బాబు అజయ్ గౌడ్, దయాకర్, అర్జున్, అరుణ, విజయ, కల్పన, బాలమణి, నీరజ, సుగుణ, మాధవి, కుమారి, రేణుక, రాజేశ్వరి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here