ఎమర్జెన్సీ వ్యతిరేక దినంపై సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పార్టీ ఆఫీస్ లో 25 జూన్ 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక దినంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు డా|| భారతి బెన్ శ్యాల్ పాల్గొన్నారు.

బిజెపి కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని ఆనాటి ఎమర్జెన్సీ గడ్డు రోజుల గురించి, ఆరోజుల్లో సామాన్య ప్రజలు, ఆర్ స్ స్, జనసంగ్, పత్రికా స్వేచ్ఛ పై జరిగిన అమానుష విషయాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here