రూ.66వేలకు లడ్డును‌ దక్కించుకున్న రామ్ కటకం

నమస్తే శేరిలింగంపల్లి: ఫతేనగర్ లోని జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు ని వేలం పాట‌ ద్వారా రూ. 66‌ వేలకు ఎంపీ రంజిత్ అన్న యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కటకం నేత దక్కించుకున్నారు. గణేశుని లడ్డును వేలం పాట ద్వారా సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

వేలం పాట ద్వారా‌ లడ్డును కైవసం చేసుకున్న రామ్ కటికం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here