మౌలిక వసతులకు కృషి : కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో టీవీయస్ షోరూం మొదటి ఎడమ వైపు వీధిలో రూ. 25 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విచ్చేసి పనుల తీరును పరిశీలించారు.

మార్తాండ్ నగర్ లో టీవీయస్ షోరూం మొదటి ఎడమ వైపు వీధిలో చేపడుతున్న పనుల వివరాలు తెలుసుకుంటున్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్

ఈ సందర్బంగా మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి వాడ, ప్రతి కాలనీ, ప్రతి బస్తీలలో ఉన్న సమస్యలు గుర్తించి, సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్, గఫుర్, మొహ్మద్ అలీ, తాడెం మహేందర్, కలీం, మఖ్బుల్, సయ్యద్ ఉస్మాన్, జానీ, మెహబూబ్, షబ్బీర్, బాబా, లక్ష్మి, ఆసియా బేగం, మస్తాన్, సలీం పటేల్, సాయబ్ ఖాన్, వసీమ్, అక్రమ్, వీరేశం, రావుఫ్, సయ్యద్ నజర్ పాల్గొన్నారు.

మార్తాండ్ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here