బిజెపికి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టండి

నమస్తే శేరిలింగంపల్లి: కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజల కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ అన్నారు.

బిజెపి పార్టీకి ఓటేయాలని ఓటు అభ్యర్థిస్తున్న ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగంపల్లి డివిజన్ బొటానికల్ గార్డెన్ లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.

బిజెపి నాయకులతో కలిసి ఆ పార్టీ మేనిఫెస్టో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here