- శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : దొంతి సత్యం గౌడ్ స్వామి, వారి తనయులు కార్తిక్ దీపక్ స్వాముల బృందం అయ్యప్ప మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా బి.హెచ్.ఈ.ఎల్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి ధారణ చేపట్టారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-15-at-1.47.12-PM-1.jpeg)
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని వారందరి ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజాలందరిపై ఉండాలని వేడుకున్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-15-at-1.47.12-PM.jpeg)