అయ్యప్పస్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలి

  • శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : దొంతి సత్యం గౌడ్ స్వామి, వారి తనయులు కార్తిక్ దీపక్ స్వాముల బృందం అయ్యప్ప మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు బయలుదేరుతున్న సందర్భంగా బి.హెచ్.ఈ.ఎల్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి ధారణ చేపట్టారు.

బి.హెచ్.ఈ.ఎల్ అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని వారందరి ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజాలందరిపై ఉండాలని వేడుకున్నారు.

అయ్యప్ప మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకు బయలుదేరుతున్న దొంతి సత్యం గౌడ్ స్వామి, వారి తనయులు కార్తిక్ దీపక్ స్వాముల బృందంతో..జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here