భారత్ డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ వద్ద భారత్ డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కూన సత్యం, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here