ఏళ్ల నాటి కల సాకారమైంది : శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కోట్లాది మంది భారతీయుల హిందువుల నమ్మకానికి ప్రతీక , 500 ఏళ్ల నాటి కల అయోధ్య రామ మందిర నిర్మాణం నేడు సాకారమైందని శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ అన్నారు.

అయోధ్య రామ మందిరం వద్ద భిక్షపతి యాదవ్

నేడు శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here