గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్ నగర్ అధ్యక్షుడు కప్పెర రమేష్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి ఆరెకపూడి గాంధీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీకి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.

ఆరెకపూడి గాంధీకి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న టేకు నరసింహ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రమేష్, కాలనీ వాసులు

ఇందులో భాగంగా టేకు నరసింహ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కప్పేర రమేష్ , కాలనీ పెద్దలు చంద్రకళ, పోచయ్య, ఎఫ్ సీ ఐ కాలనీ ఉమాకిషన్, శివరములు, కృష్ణ, మంగలి రాములు, శ్రీను, నర్సింహా, మహేందర్ గౌడ్, మొల్సబ్,అంజయ్య, నందు, శేఖర్, రవి, రవి రాథోడ్, కాలనీ వాసులు ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here