అయోధ్య రామ మందిరం, భారతీయ సంస్కృతికి చిహ్నం : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవo అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తరుణంలో శేరిలింగంపల్లి నియోజకవర్గo పరిధిలోని అల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్, ఇంద్ర నగర్ హనుమాన్ ఆలయంలో సీతారాములకి స్థానిక నాయకులతో కలసి ప్రత్యేక శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పూజలు నిర్వహించారు.

అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు హారతి పడుతున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి, కృష్ణ, మనెపల్లి సాంబశివరావు, మారేలా శ్రీనివాస్, శశిధర్, వాసు, సంగమేష్, మూతయ్య, ఇష్మాయిల్, రాజు, వెంకట్, నాగేశ్వరరావు, బాలు, రెహమాన్, రవి, పాండు, మాజర్, శివ, శీర్ష సత్తుర్, సుజత, ప్రవీనా, వాసవి పాల్గొన్నారు.

అన్నదానం కార్యక్రమంలో భోజనం వడ్డిస్తూ…
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here