ఆస్తి పన్నుపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని అనూష మహేశ్ యాదవ్ వినతి

నమస్తే శేరిలింగంపల్లి : గత నాలుగు సంవత్సరాలు నుంచి కరోనా కారణంగా మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని హఫీజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్ అన్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఆస్తి పన్నుపై వడ్డీ ని పూర్తిగా మాఫీ చేయవలసిందిగా కోరుతూ జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ కి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఆస్తి పన్నుపై వడ్డీ ని పూర్తిగా మాఫీ చేయవలసిందిగా కోరుతూ జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here