సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్ వాసి జి.శ్రీనివాస్ రెడ్డి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు.

హనుమాన్ నగర్ వాసి జి.శ్రీనివాస్ రెడ్డికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పత్రాన్ని అందిస్తున్న జగదీశ్వర్ గౌడ్

అనంతరం సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి నుంచి రూ. 1లక్ష 25 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి మంజూరి పత్రాలను కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here