మ‌యూరిన‌గ‌ర్‌లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప‌ర్య‌ట‌న

మియాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. కాలనీలో ఉన్న డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిశీలించారు. వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులతో చర్చించారు. సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపా దేవి, ఏఈ రమేష్, కాలనీవాసులు కిషోర్, విద్యాసాగర్, అశోక్, ఎండీ ఆరిఫ్, నల్లపు రాజు, నరసింహ రాజు, జగన్, సుబ్బరాజు పాల్గొన్నారు.

మ‌యూరిన‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
స‌మ‌స్య‌ల‌పై అధికారుల‌తో చ‌ర్చిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here