నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయన్స్ టౌన్షిప్ గేటెడ్ కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకున్నది.
మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి పార్టి అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వి. హారికా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.