నీలమట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారం 

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గం నీలమట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శేరిలింగంపల్లి కో కన్వీనర్ అసెంబ్లీ విజయలక్ష్మి, బీజేవైఎం మాజీ కార్యదర్శి నీరటి చంద్రమోహన్, ఉమావతి, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కరపత్రాలు పంచారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here