సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటాం – ఏఎస్ వై ఎఫ్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆయువు స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ సేవలు మున్ముందు విస్తరించి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటామని ఏ ఎస్ వై ఎఫ్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ అన్నారు. ఏఎస్ వై ఎఫ్ చేస్తున్న సేవలను గుర్తించి హఫీజ్ పేట్, పాపిరెడ్డి కాలనీ, మదీనగూడ ప్రాంతాలకు చెందిన యువకులు ఏఎస్ వై ఎఫ్ గ్రూపులో చేరారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ సామాజిక సేవలో తమ సంస్థ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తలారి రాకేష్ ముదిరాజ్, శివ ముదిరాజ్, డేవిడ్, ప్రభు, రాజేష్ చేరగా భాను ముదిరాజ్, రాజేష్ నాయుడు, స్వరూప్, చందు, జీవన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here