డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ను కలిసిన టీఆర్ఎస్ మైనారిటి నాయకుడు

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసితున్ టీఆర్ఎస్ మైనారిటి నాయకుడు జహీరుద్ధీన్

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మా రావు గౌడ్ ను శేరిలింగంపల్లి టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు జాహిరుద్దీన్ శనివారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శేరిలింగంపల్లి లోని తాజా రాజకీయ పరిస్థితులను పద్మారావు గౌడ్ అడిగి తెలుసుకున్నాడు. ఈ కార్యక్రమంలో నాయకులు వహీద్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here