అభివృద్ధే ధ్యేయం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ & ఎస్ బి ఆధ్వర్యంలో సిద్దిక్ నగర్ కాలనీలో రూ.25 లక్షల అంచనావ్యయంతో మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు, కొత్తగూడ విలేజ్లో రూ.28 లక్షల అంచనా వ్యయంతో , గోపాల్ రెడ్డి నగర్ లో రూ.26 లక్షలతో, గుల్షన్ నగర్ లో రూ.26 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(యూజీడీ) పైప్ లైన్ నిర్మాణ పనులకు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, ప్రజలు, కార్యకర్తలతో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here